ఆ ఒక్క గుడిలో మాణిక్యాల‌రావు పెత్త‌నం లేదా..!

గ‌త ఎన్నికల్లో చివ‌రి క్ష‌ణంలో బీజేపీ నుంచి గెలిచిన పైడికొండ‌ల మాణిక్యాల‌రావు దేవాదాయ శాఖా మంత్రిగా గెలిచారు. ఏపీలో దేవాదాయ శాఖ‌కు సంబంధించిన అన్ని వ్య‌వ‌హారాలు ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతుంటాయి. అయితే ఆయ‌న శాఖ‌కు సంబంధించిన ఓ గుడి విష‌యంలో మాత్రం ఆయ‌న పెత్త‌నం ఉండ‌ద‌ట‌. ఆ గుడి విష‌యంలో సంబంధిత శాఖాధికారులు కూడా మాణిక్యాల‌రావును లైట్ తీస్కొంటార‌ట‌. మంత్రిగా బాధ్యతలు తొలి ఏడాది నుంచి ఇప్పటి వరకు మాణిక్యాల రావు దుర్గగుడి వ్యవహారాల్లో పెద్దగా జోక్యం […]