గత ఎన్నికల్లో చివరి క్షణంలో బీజేపీ నుంచి గెలిచిన పైడికొండల మాణిక్యాలరావు దేవాదాయ శాఖా మంత్రిగా గెలిచారు. ఏపీలో దేవాదాయ శాఖకు సంబంధించిన అన్ని వ్యవహారాలు ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. అయితే ఆయన శాఖకు సంబంధించిన ఓ గుడి విషయంలో మాత్రం ఆయన పెత్తనం ఉండదట. ఆ గుడి విషయంలో సంబంధిత శాఖాధికారులు కూడా మాణిక్యాలరావును లైట్ తీస్కొంటారట. మంత్రిగా బాధ్యతలు తొలి ఏడాది నుంచి ఇప్పటి వరకు మాణిక్యాల రావు దుర్గగుడి వ్యవహారాల్లో పెద్దగా జోక్యం […]