36 యేళ్ల తరువాత..ఫేస్ బుక్ ద్వారా తమ కుటుంబానికి దగ్గరైన మంగమ్మ..!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అందరికీ ఏదో విధంగా ఉపయోగపడుతోంది. అయితే ఇప్పుడు తాజాగా 36 సంవత్సరాల కిందట తప్పిపోయిన ఒక మహిళ తన కుటుంబానికి దగ్గర చేసింది. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం . ఇక అసలు విషయంలోకి వెళితే.. వనపర్తి జిల్లా మదనాపురం మండలం నీలివిడికి చెందిన క్యాసాని నాగన్న , తారక్ అమ్మ దంపతులు కూలిపని చేసుకుంటూ జీవించేవారు. వీరికి సత్యమ్మ, నాగేశ్వరమ్మ, మంగమ్మ, వెంకటేష్, కృష్ణ సంతాన కాగా..1985 లో […]