`మ‌ళ్లీ పెళ్లి` 3 డేస్‌ క‌లెక్ష‌న్స్.. రూ. 16 కోట్లు పెడితే క‌నీసం పోస్ట‌ర్ ఖ‌ర్చులు కూడా రాలేదు!

టాలీవుడ్ లో సెన్సేష‌న్ క‌పుల్ గా గుర్తింపు సంపాదించుకున్న న‌రేష్‌, ప‌విత్ర లోకేష్ క‌లిసి `మ‌ళ్లీ పెళ్లి` అంటూ ఓ సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వ‌యంగా నిర్మించిన ఈ చిత్రానికి ఎమ్మెస్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో జయసుధ, శరత్ బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవి వర్మ, అన్నపూర్ణ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మే 26న ఈ చిత్రం తెలుగుతో పాటు […]