మహబూబాబాద్ జిల్లా దారుణం చేటుసుకుంది. పెంపుడు కుక్క కనిపించట్లేదని వెతుకుతూ మామిడి తోటలోకి వచ్చిన పిల్లలను కాపలాదారులు దారుణంగా కట్టేసి చితకబాదారు. అంతేకాదు, సదరు పిల్లల నోట్లో పేడని కుక్కి తినిపించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన ఇద్దరు పిల్లలు తమ పెంపుడు కుక్క కనిపించడం లేదని వెతుక్కుంటూ ఒక మామిడి తోటకు వెళ్లారు. అక్కడ ఉన్న కాపలాదారులు ఆ పిల్లలు మామిడి కాయలు దొంగిలించేందుకు వచ్చినట్లుగా భావించి కట్టేసి చితక బాదారు. వారి […]