బ్రేకింగ్ : రెజ్లర్ సుశీల్​ కుమార్​ కు ​నోటీసులు.

ఇటీవల ఛత్రశాల్​ స్టేడియంలో జరిగిన వివాదంలో సాగర్​ రానా అనే మల్లయోధుడు మృతి చెందిన సంగతి అందరికి విదితమే . ఈ మర్డర్​ కేసులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ రెజ్లర్​ సుశీల్​ కుమార్​కు ఢిల్లీ పోలీసులు తాజాగా లుక్​ఔట్​ నోటీసులు జారీచేశారు. ఛత్రసాల్​ స్టేడియంలో సాగర్​ రానా అనే మల్లయోధుడి పై జరిగిన హత్యకి సుశీల్​కు సంబంధాలున్నట్లు పోలీసులు గ్రహించడంతో ​ సుశీల్​ కుమార్​కు లుక్​ ఔట్​ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. కేసు లో […]