సెకెండ్ వైవ్లో కరోనా వైరస్ వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. దాంతో పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించారు. తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్ మే 12 నుంచి మే 22 వరకు లాక్డౌన్ విధించగా.. అప్పటి నుంచి కరోనా కేసులు, మరణాలు కాస్త అదుపులోకి వచ్చాయి. దాంతో ఈ నెల 30 వరకు కేసీఆర్ సర్కార్ లాక్ డౌన్ను పొడిగించారు. అయితే ఇప్పుడు తెలంగాణలో […]