జ‌న‌సేన వ‌ర్సెస్ వైసీపీ స్టిక్క‌ర్ల వార్‌…!

`మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్‌` పేరుతో వైసీపీ ప్ర‌భుత్వం వినూన్న కార్య‌క్ర‌మం చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మం ద్వారా.. మ‌రోసారి ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ ఇంచార్జులు, గృహ‌సార‌థుల‌ను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పంపిస్తోంది. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను వివ‌రిస్తోంది. అదేస‌మ‌యంలో గ‌త చంద్ర బాబు ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు.. మ‌ధ్య‌లోనే వ‌దిలేసిన కార్య‌క్ర‌మాలు.. వాటిని తాము ఎలా కొన‌సా గించామో.. కూడా.. వైసీపీ స‌ర్కారు వివ‌రిస్తోంది. ఈ క్ర‌మంలోనే `మాన‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్‌` పేరుతో జ‌గ‌న్ […]