దివాళా దిశ‌గా ల‌గ‌డ‌పాటి ల్యాంకో..!

ప్ర‌ముఖ వ్యాపారవేత్త‌, కాంట్ర‌వ‌ర్సి పొలిటిషీయ‌న్ అయిన విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్‌కు చెందిన ల్యాంకో కంపెనీ ఖేల్ ఖ‌తం కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. రాజ్‌గోపాల్‌కు చెందిన ప్ర‌ముఖ మౌలిక రంగ సంస్థ ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ దివాలా ముంగిట నిలిచింది. భారీ స్థాయిలో రుణాలు తీసుకుని తీర్చ‌లేక ఎగ‌వేత‌దారుల లిస్టులో ఉన్న కంపెనీల‌పై దివాలా ప్ర‌క్రియ ప్రారంభించాలంటూ ఇటీవ‌ల ఆ కంపెనీల‌కు రుణాలు ఇచ్చిన బ్యాంకుల‌కు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. విజ‌య‌వాడ ఎంపీగా […]