ఖుషి బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 53 కోట్ల టార్గెట్ కు మూడు రోజుల్లో వ‌చ్చిందెంతో తెలిస్తే షాకే!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జంట‌గా న‌టించిన `ఖుషి` మూవీ గ‌త వారం విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ద‌క్కింది. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఖుషి మంచి వ‌సూళ్ల‌ను రాబడుతోంది. విడుద‌లైన మూడు రోజుల్లోనే స‌గానికి పైగా టార్గెట్ ను రీచ్ అయింది. ఖుషి మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 53 కోట్లు. అయితే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రూ.20.91 కోట్ల […]