కర్నూలు జిల్లాలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. భర్తను భయపెట్టాలనుకున్న భార్య.. చివరకు ఈ లోకాన్నే విడిచిపెట్టి కుటుంబ సభ్యులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..కొలిమిగుండ్ల మండలంలోని టెలుం బెలుం శింగవరానికి చెందిన రఘుకు, నేలంపాడుకు చెందిన శివమ్మకు పదేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ దంపతులకు ఏడు నెలల క్రితం ఓ అమ్మాయి జన్మించింది. అయితే గత కొద్ది రోజుల నుంచి రఘుకు, శివమ్మకు మధ్య గొడవులు జరుగుతున్నాయి. గురువారం కూడా […]