కర్నూలులో టీడీపీకి మరో బిగ్ షాక్.. వైసీపీ బలం రెట్టింపైనట్టే!!

క‌ర్నూలులో టీడీపీకి భారీ షాక్ త‌గ‌లబోతోంది. నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేరిక‌తో జిల్లాలో పార్టీ బ‌ల‌ప‌డుతుంద‌ని ఊహించిన అధిష్ఠానానికి.. ఇప్పుడు అదే త‌ల‌నొప్పిగా మారింది. బ‌ల‌పడాల్సిన చోట‌.. మ‌రింత బ‌ల‌హీనంగా మారుతోంది. ఇప్ప‌టికే పార్టీ సినియ‌ర్ నేత గంగుల ప్ర‌భాక‌ర్ రెడ్డి వైసీపీ కండువా క‌ప్పుకుని.. జ‌గ‌న్ చెంత‌కు చేరిపోయారు. ఇప్పుడు భూమా చేరిక‌ను తొలి నుంచి తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న శిల్పా వ‌ర్గం కూడా.. వైసీపీలో చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నార‌ని స‌మాచారం! జిల్లాలో ఇద్ద‌రు […]