శివరాత్రి చేసుకునేందుకు కనీసంలో కనీసం మరో 20 రోజుల సమయం ఉంది. అయితే, ఇది సాధారణ జనాలకి. కానీ, ఏపీ మంత్రులకి మాత్రం శివరాత్రి జాగారం అప్పుడే వచ్చేసిందట!! అది కూడా నిత్యం తమ మధ్యే తిరుగాడే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చినబాబే మంత్రులకు శివరాత్రి తీసుకొచ్చారట! వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం అంటున్నారు ఒకరిద్దరు మంత్రులు! ముఖ్యంగా మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, రావెల కిషోర్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావులకు నిద్రమాత్రలేసుకున్నా.. […]
Tag: kuppam mla
గోదావరి నేతలకు బాబు క్లాస్ అందుకేనా..!
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చగల నిర్ణయాత్మక శక్తిగా మారాయి. 2014 ఎన్నికల్లో గోదావరి జిల్లాల ప్రజలు టీడీపీకి అండగా నిలిచాయి. ముఖ్యంగా పశ్చిమ గోదావరిలో క్లీన్ స్వీప్ సాధించింది, అయితే ఈ మూడేళ్లలో రెండు జిల్లాల్లోనూ టీడీపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. జిల్లాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి పరిస్థితులను చక్కదిద్దాలని తన దగ్గరకు వచ్చిన గోదావరి జిల్లాల నేతలకు గట్టిగా చెబుతున్నారని సమాచారం! విభజన […]
టీడీపీకి, హోదా ఉద్యమానికి ఒకేసారి చెక్
ఏపీలో హోదా ఉద్యమం కేంద్రానికి తలనొప్పిగా మారింది! ప్రస్తుతం జల్లికట్టు కోసం తమిళ యువత చేసిన స్ఫూర్తి.. ఏపీ యువతకు ఆదర్శంగా మారింది. ఇప్పుడు ఏపీ ప్రజలు హోదా కోసం చేస్తున్న ఉద్యమం.. హోదా కోరుతున్న రాష్ట్రాల్లోని నాయకులకు స్ఫూర్తిగా మారితే కేంద్రంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. దీంతో పాటు ఏపీకి హోదా ఇస్తామని మాట మార్చిందని, ఇక తప్పని పరిస్థితుల్లోనే అప్పుడు బీజేపీతో జత కట్టామని టీడీపీ హ్యాండ్ ఇస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు […]
టీఆర్ఎస్ తో పొత్తు పై కేంద్రం క్లారిటీ ఇచ్చిందా..!
అధికార టీఆర్ఎస్తో కలిసి అడుగులేయాలా? లేక పాత పద్ధతిలోనే టీడీపీతో జతకట్టాలా? అనే సందిగ్ధ పరిస్థితి తెలంగాణ బీజేపీ నాయకుల్లో నెలకొంది. ఒకపక్క సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీతో సన్నిహితంగా మెలుగుతున్నారు. మరోపక్క కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టేందుకు రాష్ట్ర బీజేపీ సిద్ధమవుతోంది. మరి ఇలాంటి విభిన్న పరిస్థితుల్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. తెలంగాణలో పర్యటన హీట్ పెంచుతోంది. దీంతో టీఆర్ఎస్-బీజేపీ పొత్తు పేచీ ఏ స్థాయికి చేరుతుందోననే సందేహం బీజేపీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. టీఆర్ […]
ఏపీ టీడీపీలో కొత్త ఎమ్మెల్సీలు ఎవరు..!
రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు.. అందులో గెలిస్తే ఎమ్మెల్యే.. ఒకవేళ ఓడితే ఐదేళ్ల పాటు పవర్లో లేకుండా ఉండాల్సిందే! దీనిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ ఆశావహుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. ఏపీలో త్వరలో ఎమ్మెల్సీ నగారా మోగనుంది. ప్రస్తుతం దాదాపు 22 స్థానాలు ఖాళీ అవుతుండగా వీటిలో శాసనసభ్యుల కోటా నుంచి ఎన్నికయ్యేవారు ఏడుగురు ఉన్నారు. ఇందులో ప్రస్తుత బలాబలాలను బట్టి టీడీపీకి 6 వైకాపాకు ఒక స్థానం లభించనున్నాయి. అటు పార్టీలోకి కొత్తగా చేరిన వారితో పాటు.. […]