కృష్ణా జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో పశ్చిమగోదావరి జిల్లాకు సరిహద్దుగా ఉండే నియోజకవర్గం నూజివీడు. గతంలో నూజివీడు జమిందారులు ఈ ప్రాంతాన్ని ఎన్నో శతాబ్దాల పాటు పాలించడంతో ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. నూజివీడును పాలించిన మేకా వంశానికి చెందిన ప్రతాప్ అప్పారావు ఫ్యామిలీకి నియోజకవర్గంలో బలమైన నేపథ్యం ఉంది. 1999లో ఇండిపెండెంట్గా పోటీ చేసి 40 వేల ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచిన ప్రతాప్, 2004లో కాంగ్రెస్ తరపున భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. 2009లో […]