తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను `ఆపరేషన్ ఆకర్ష్` ద్వారా చేర్చుకున్న టీడీపీ నేతలను ఎలాగైనా దెబ్బకొట్టాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే ఆయన ఆపరేషన్ `కాంగ్రెస్`కు తెరతీశారు. ముఖ్యంగా కాంగ్రెస్లో బాగా పలుకుబడి ఉన్న నేతలతో మంతనాలు జరుపుతున్నారట. ఈ ప్రయత్నంలోనే రాయలసీమకు చెందిన మాజీ సీఎం తనయుడితో మాట్లాడిన జగన్ రాయబారులకు చుక్కెదరైందట. ఆయన ఆలోచన వినగానే జగన్లో టెన్షన్ మొదలైందట. తన పార్టీలో చేరకపోయినా ఫర్వాలేదు గానీ.. ఆయన తీసుకున్న నిర్ణయం […]