ఎమ్మెల్యే ఎంపీ మధ్య పవర్ పోరు

జిల్లాల పున‌ర్విభ‌జ‌న ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు స‌రికొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఒక‌రికి ప‌ట్టున్న ప్రాంతం మ‌రో జిల్లాలోకి వెళిపోవ‌డంతో ఇప్పుడు నేత‌లు `ప‌వ‌ర్‌` లేక విల‌విల్లాడుతున్నారు. ఆ ప్రాంతం వేరొక‌రి చేతుల్లోకి వెళ్లిపోయినా.. ఆ ప్రాంతంలో ప‌ట్టుకోసం త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి టీఆర్ఎస్ ఎంపీ విశ్వేశ్వ‌ర్ రెడ్డి, మంత్రి మ‌హేందర్ రెడ్డికి మ‌ధ్య గ్యాప్ సృష్టిస్తోంది. ప్రస్తుతం వీరిద్ద‌రి మ‌ధ్య రంగారెడ్డి జిల్లాలో ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. దీంతో ఎవ‌రిని అదుపు చేయాలో తెలియ‌క టీఆర్ఎస్ అధినేత […]