వారు ముగ్గురూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు! అయితేనేం ఎవరి రాజకీయాలు వారివి. ఎవరి వ్యూహాలు వారివి! ఒకరితో ఒకరికి పొంతన ఉండదు. ఎప్పుడూ కలుసుకోరు.. కలిసినా మాట్లాడుకోరు!! అలాంటి వారు ముగ్గురూ విభేదాలు పక్కన పెట్టారు. శత్రుత్వాన్ని మరిచి.. పార్టీ కోసం చేయీచేయీ కలిపారు. పార్టీకి జవసత్వాలు నింపాలని నిర్ణయించారు. అంతేకాదు కలిసి భోజనం చేశారు! ఆ నేతలే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి!! తెలంగాణలో ఇచ్చినా ఆ క్రెడిట్ సంపాదించుకోలేక […]