వైసీపీలో చేరే మాజీ మంత్రుల లెక్క పెరుగుతోందిగా….

ఏపీలో 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఎన్నిక‌ల బ‌రిలో దిగేందుకు ప‌లువురు నేత‌లు ఇప్ప‌టి నుంచే స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌తంలో కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు రాజకీయంగా ఎలాంటి ప‌నీపాటా లేకుండా ఖాళీగా ఉన్న కొంద‌రు మాజీ మంత్రులు, సీనియ‌ర్లు వ‌చ్చే ఎన్నిక‌ల వేళ వైసీపీలోకి జంప్ చేసేందుకు రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. వైసీపీలోకి జంప్ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తోన్న వాళ్ల‌లో కేంద్ర మాజీ మంత్రులు అయిన కోట్ల సూర్య‌ప్ర‌కాష్‌రెడ్డి, కిల్లి కృపారాణితో […]