లోకేష్‌తో య‌న‌మ‌ల ఢీ! గెలుపెవ‌రిది?

సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్‌కి, పార్టీలో మ‌రో సీనియ‌ర్ నేత‌, ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుల మ‌ధ్య ఇప్పుడు కాకినాడ కార్పొరేష‌న్ మేయ‌ర్ విష‌యంలో తేడా వ‌చ్చింద‌ని స‌మాచారం. ఇటీవ‌ల జ‌రిగిన కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీ భారీ విజ‌యం న‌మోదు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ముందుగానే ప్ర‌క‌టించిన విధంగా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌కు మేయ‌ర్ స్థానం ఇచ్చేందుకు అన్నీ సిద్ధం చేశారు. ఈ క్ర‌మంలోనే […]