టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్, ఎం. వీరభద్రం కాంబోలో తెరకెక్కబోతోన్న తాజా చిత్రం కిరాతక. విజన్ సినిమాస్ పతాకంపై డా. నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఆర్ఎక్స్ 100 సినిమాతో బోల్డ్ భామగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న పాయల్ రాజ్పూత్ ఆదితో రొమాన్స్ చేసేందుకు సిద్ధమైంది. అవును, కిరాతకలో పాయల్నే హీరోయిన్గా నటిస్తుందని దర్శకుడు వీరభద్రం కన్ఫార్మ్ […]