ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రి. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పం ఎలా అయితే.. పట్టం కట్టిందో.. ఇక్కడ జేసీ బ్రదర్స్కు కూడా ఈ నియోజకవర్గం 35 ఏళ్లపాటు పట్టం కట్టింది. వరుస విజయాలతో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు. ప్రత్యర్థి ఎవరనేది సంబంధం లేకుండా.. జేసీ బ్రదర్స్ ఇక్కడ విజయం దక్కిం చుకున్నారు. అలాంటి నియోజకవర్గంలో 2019లో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డివిజయం సాధించారు. ఇంతవరకు బాగానేఉంది. అయితే.. వచ్చే […]