ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ నాయకులు రకరకాల వ్యూహాలు రచిస్తారు. వాటిలో కొన్ని అనూహ్యంగా, ఆశ్చర్యంగా ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి వ్యూహాన్నే ఆప్ అధినేత కేజ్రీవాల్ ఫాలో అవుతున్నారు. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆప్ను విస్తృతం చేసేందుకు ఆయన పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. అందుకే పంజాబ్ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో ఆప్ సీఎం అభ్యర్థిగా ఆయన కేజ్రీవాల్ బరిలోకి దిగుతారనే ప్రచారం జోరందుకుంది. అయితే దీని వెనుక పెద్ద రీజన్ ఉందట. సామాన్యుడిగా […]