తెలంగాణ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేజీఆర్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. 30 శాతం పీఆర్సీ ప్రకటిస్తూ గతంలోనే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. అయితే సీఎం అధ్యక్షతన గత రాత్రి జరిగిన మంత్రిమండలి సమావేశంలో పీఆర్సీ అమలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ పెంపు వర్తిస్తుంది. పెంచిన పీఆర్సీ వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేసి చెల్లించాలని నిర్ణయించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 9,21,037 […]