ప్రధాని నరేంద్ర మోడీ దెబ్బకి.. దేశంలో ఇప్పుడు ఎవరిని కదిపినా.. మీ దగ్గర ఎంత డబ్బుంది? అంటే.. మీ దగ్గర ఎంత గోల్డుంది? అనే చర్చలే నడుస్తున్నాయి. అంతేకాదు, సీఎంలు వెళ్లి పీఎంను కలిసినా.. కూడా ఇదే చర్చ నడుస్తోందని సాక్షాతూ తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. బ్లాక్ మనీపై పెద్ద నోట్ల రద్దు స్టైకింగ్ తో విరుచుకుపడిన ప్రధాని మోడీపై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. నోట్ల రద్దు తర్వాత కొన్నాళ్లు మోడీని పరోక్షంలో […]