`వినరో భాగ్యము విష్ణు కథ`కి పాజటివ్ టాక్‌.. ఆ ఒక్క మైన‌స్ లేకుంటే కిర‌ణ్‌కి బ్లాక్ బ‌స్ట‌రే!

యంగ్ అండ్‌ టాలెంటెడ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం నంచి వ‌చ్చిన తాజా చిత్రం `వినరో భాగ్యము విష్ణు కథ`. జీఏ 2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బూరు దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఇందులో కశ్మీర పరదేశి హీరోయిన్ గా న‌టించింది. ఆమని, శుభలేఖ సుధాకర్, మురళీశర్మ, ఎల్బీ శ్రీరామ్ త‌దిత‌రులు కీల‌క పాత్రలను పోషించారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చాడు. మ‌హా శివ‌రాత్రి పండుగ […]