యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం దేవర.. ఈ చిత్రంలో హీరోయిన్గా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉండడం జరిగింది ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు సైతం ఈ సినిమా కోసం పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని అండర్ వాటర్ యాక్షన్స్ సన్నివేశాలు […]
Tag: karnataka
తిరుపతి లడ్డూ వివాదం… కాంగ్రెస్ – బీజేపీ వార్…!
అత్యంత పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి దివ్య ప్రసాదం లడ్డూ తయారీ వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య వివాదానికి తెర లేపింది. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీకి దాదాపు 50 ఏళ్లుగా కర్ణాటక పాల సరఫరా సమాఖ్య ఆవు నెయ్యి సరఫరా చేస్తోంది. ఒక దశలో తిరుమల లడ్డూకు అంత రుచి రావడానికి కారణం కర్ణాటక పాల సరఫరా సమాఖ్య సరఫరా చేసే నందిని బ్రాండ్ ఆవు నెయ్యి అని గతంలో తిరుమల తిరుపతి […]
రష్మికకు అత్యంత ఇష్టమైన ప్లేస్ అదేనట.. బిస్కెట్ బాగానే వేసింది రోయ్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కెరీర్ ఆరంభం నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా బ్యూటీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ లో తక్కువ సమయంలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అలాగే పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో అల్లు అర్జున్ కు జోడీగా `పుష్ప 2` సినిమా చేస్తోంది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా […]
దేశంలో ఒక్కరోజే 2796 కరోనా మరణాలా… అసలు నిజం ఇదీ..
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల సంఖ్య గురించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివరాలను అందజేస్తోంది. ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి ఈ వివరాలను తెలుపుతోంది. అయితే గడచిన 24 గంటల్లో దేశంలో 2796 మంది కరోనాతో చనిపోయినట్లు వార్తలు వస్తుండడంతో కలకలం రేపుతోంది. అయితే అది ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల మేరకు నిజమే అయినప్పటికీ అవి 24 గంటల్లో చనిపోయినవారి సంఖ్య కాదు. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 370 మంది ఈ వైరస్ […]
పునీత్కు అరుదైన గౌరవం..అప్పుడు తండ్రి, ఇప్పుడు తనయుడు!
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ అక్టోబర్ 29న తీవ్రమైన గుండె పోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. కేవలం 46 సంవత్సరాల వయసులోనే పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం యావత్ సినీ పరిశ్రమనే విషాదంలోకి నెట్టేసింది. మరోవైపు ఆయన మరణాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం సినిమా హీరోగానే కాకుండా ఆయన చేసిన మంచి పనులు, సేవా కార్యక్రమాలు ఈ రోజు ప్రజల గుండెల్లో పునీత్ను చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి. అటువంటి గొప్ప వ్యక్తికి మరణాంతరం […]
పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖ స్వామిజీ.. ఎవరంటే?
కన్నడ స్టార్ పునీత్ అకాల మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పటికీ అతని మరణవార్తను అభిమానులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆయన మరణవార్త విని ఇప్పటికే కొందరు గుండెపోటుతో మరణించగా మరికొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఇది ఇలా ఉంటే చిత్రదుర్గ మురుఘ రాజేంద్ర గృహ మఠం డాక్టర్ శివ మూర్తి మురుఘ గురువారం బెంగళూరులోని పునీత్ రాజ్ కుమార్ నివాసానికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. పునీత్ మరణం తరువాత […]
బాలుడు చేపలు పడుతుండగా అక్కడికొచ్చిన మొసలి.. ఆ తర్వాత ఏమైందంటే..!
ఓ బాలుడిని మొసలి మింగేసిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. ఉత్తర కన్నడ జిల్లాలో ఓ బాలుడు చేపలు పట్టేందుకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. కార్వార హళియాళ రోడ్డు అలైడ్ ప్రాంతానికి చెందిన మోహిన్ మహమ్మద్(15) సోమవారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు గాను కాళి నదీ తీరం వద్దకు వెళ్ళాడు. అక్కడ మోహిన్ మహమ్మద్ చేపలు పడుతున్న సమయంలో ఒక్కసారిగా మొసలి దాడి చేసి అతడి కాలును నోట పట్టుకొని నదిలోకి ఈడ్చు కెళ్ళింది. సెకండ్ల […]
కేసీఆర్ ను ఫాలో కావాలంటున్న కుమారస్వామి
కర్ణాటకలో రెండు రోజుల క్రితం ఎంబీఏ విద్యార్థినిపై జరిగిన సామూహిత అత్యాచార ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి, మహిళా సంఘాలు, నాయకులు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్ కౌంటర్ చేసినట్లు కర్ణాటకలో కూడా చేయాలనే డిమాండ్ వస్తోంది. ఈ డిమాండ్ చేసే వారిలో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా చేరారు. ఆయన ఓ అడుగు ముందుకేసి సజ్జనార్ బాటలో నడవాలని ఆ రాష్ట్ర పోలీసులకు సూచించారు. ఓ […]
రూపాయికే రొట్టె, అన్నం.. ఎక్కడంటే..?
ఈ రోజుల్లో రూపాయికి తినడానికి ఏమోస్తుందో చెప్పండి అంటే ఒక్క పేరు కూడా చెప్పలేం. కానీ ఒక ప్రాంతంలో ఒక మండలి రూపాయికే భోజనం పెడుతోంది. అంతేకాదు, రూపాయికే రెండు రొట్టెలు, అన్నం, దాల్, సాంబార్ లేదా చిత్రాన్నంను అందిస్తున్నారు. ఎక్కడ..? ఎవరు..? వివరాలు తెలుసుకుంటే.. కర్ణాటక రాష్ట్రంలో రకరకాల భోజనాన్ని రూపాయికే అందించడానికి జైన్ యువక మండలి ముందుకు వచ్చింది. నిరుపేదల ఆకలి తీర్చేందుకే ఈ రూ.1 భోజన పథకం తీసుకొచ్చామని జైన్ యువక మండలి […]