మతమా..దేశమా..? ఏది మనకు ముఖ్యం..?

దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి ,మతం పేరుతో ప్రజలమధ్య విభజన తీసుకురావడానికి కుట్రలు జరుగుతున్నాయని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మునీశ్వర్ నాధ్ భండారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.కొంత మంది హిజాబ్ కోసం,ఇకొంత మంది దేవాలయంలో ధోవతులు మాత్రమే ధరించేలా ఆదేశాలివ్వాలని కోరడం దిగ్బ్రాంతికరంగ ఉందన్నారు .”అసలు ఏంటి ఇదంతా ? ఇది దేశమా లేకపోతే మతం పేరుతో విడిపోయిందా ?’అని ఆవేదన చెందారు.’దేశం ముఖ్యమా ?..మతం ముఖ్యమా ?’ అని ప్రశ్నించారు.దేవాలయాలలో డ్రెస్ కోడ్ […]