రాష్ట్రంలో రాజుకున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు సామాజిక కోణంలోనూ సెగలు రేపుతున్నాయి. ముఖ్యంగా కాపు ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆ వర్గంలోని ఓ వర్గం చంద్రబాబుకి వ్యతిరేకంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఆ వర్గాన్ని బుజ్జగించాల్సిన అవసరం బాబుపై ఎంతైనా ఉందనేది విశ్లేషకుల మాట. ఇక, ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల తరఫున టీడీపీ ఓ అభ్యర్థిని నిలపాల్సి ఉంది. ఇప్పుడు దీనిని తనకు అనుకూలంగా మలుచుకోవాలని బాబు వ్యూహం […]