టీడీపీ బలంగా ఉన్న అనంతపురం జిల్లాలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఆధిపత్య పోరు పార్టీని బలహీనం చేస్తోంది. ముఖ్యంగా కదిరి ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. దీంతో ఏకంగా ఇన్చార్జి తరఫు నేతలంతా ఏకంగా పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించే స్థాయికి చేరుకుందంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో గమనించవచ్చు!! కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా – నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ కందికుంట వెంకటప్రసాద్ ల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య […]