సమైక్యాంధ్రకు 9 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు పదేళ్ల గ్యాప్ తర్వాత ఏపీకి మాత్రం సీఎం అయ్యారు. చాలా గ్యాప్ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు పద్ధతిగా పనులు చేసుకుంటూ ప్రజల్లో మంచి మార్కులు సంపాదించుకోవాల్సింది పోయి కీచులాటలకు దిగుతున్నారు. ప్రస్తుతం టీడీపీలో అన్ని జిల్లాల్లోను ఈ కీచులాటలు కామన్ అయ్యాయి. నిన్నటి వరకు ఈ కీచులాట్లో జిల్లాల్లో ఆధిపత్యం కోసం నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎత్తుకు పైఎత్తులు వేసుకునేవారు. అయితే ఇప్పుడు పార్టీలో కొత్తగా […]