ఏపీలో ఎన్నికలకు గట్టిగా యేడాది మాత్రమే టైం ఉన్నట్టు లెక్క. ఎన్నికల చివరి యేడాది అంతా రాజకీయ యుద్ధమే నడుస్తుంది. ఇక ముందస్తు ఎన్నికల నేపథ్యంలోనూ అన్ని పార్టీల్లో ఆశావాహుల హడావిడి మామూలుగా లేదు. అధికార వైసీపీ నుంచి 151 మంది ఎమ్మెల్యేలు ఉండగా… దాదాపు 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై సీఎం జగన్ స్వయంగా చేయించిన సర్వేలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వీరిలో చాలా మందిని పక్కన పెట్టేసి కొత్తవాళ్లతోనే ఎన్నికలకు వెళ్లాలని జగన్ డిసైడ్ […]