ఏపీలో అధికార టీడీపీలో పురుష ఎమ్మెల్యే వర్సెస్ మహిళా ఎమ్మెల్యే మధ్య వార్ జరుగుతోంది. అధికార పార్టీకే చెందిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పంతానికి పోవడంతో ఇప్పుడు అధిష్టానానికి పెద్ద చిక్కే వచ్చిపడింది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలకు బ్రహ్మరథం పట్టారు. దీంతో 48 వార్డుల్లో 35 చోట్ల టీడీపీ సైకిల్ జోరు సాగింది. ఇక, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక పరోక్షం కావడంతో అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16 […]