ఏపీలో వారం రోజులు తిరక్కుండానే అధికార టీడీపీకి రెండో గుడ్ న్యూస్. ప్రతిష్టాత్మకమైన నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఈ రోజు కాకినాడలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లోను సత్తా చాటింది. నంద్యాలలోలాగానే కాకినాడలోను వార్ వన్సైడ్ అయిపోయింది. నంద్యాలలో సానుభూతి సెంటిమెంట్ బాగా పనిచేసిందని, మంత్రులంతా అక్కడే దిగిపోయారని, చంద్రబాబు ఏకంగా రూ.1200 కోట్లు రిలీజ్ చేశారని, అధికార దుర్వినియోగం జరిగిపోయిందని జగన్ గగ్గోలు పెట్టారు. సరే జగన్ చెప్పిన దాంట్లో కూడా కాస్త […]