అటు టీడీపీ, ఇటు వైసీపీల‌కు అగ్ని ప‌రీక్ష ..నేత‌ల‌కు చెమ‌ట‌లు!

రాష్ట్రంలో ప్ర‌ధాన పార్టీలుగా ఉన్న వైసీపీ, టీడీపీల‌కు ఇప్పుడు చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. తూర్పుగోదావ‌రి జిల్లాలో క్రియా శీల‌కంగా ఉండే కాకినాడ కార్పోరేష‌న్‌కు త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. దాదాపు ఏడేళ్ల త‌ర్వాత ఇక్క‌డ అనేక మ‌లుపులు తిరిగిన రాజ‌కీయాలు ఇప్పుడు ఎన్నిక‌ల దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. అయితే, ప్ర‌ధాన ప‌క్షాలైన వైసీపీ, టీడీపీల‌కు ఇక్క‌డ ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండానే చెమ‌ట‌లు ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. కాకినాడ కార్పొరేష‌న్‌లో మొత్తం 50 డివిజ‌న్లు ఉన్నాయి. వివాదాస్ప‌దంగా మారిన […]