2019లో ఇద్దరు వైసీపీ సిట్టింగ్ ఎంపీలకు నో టిక్కెట్..!

ఏపీలో స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీ బ‌లంగా ఉన్న క‌డ‌ప‌-క‌ర్నూలు-నెల్లూరు జిల్లాల్లో ఆ పార్టీ అభ్య‌ర్థులు ఘోరంగా ఓడిపోయారు. దీంతో వైసీపీ అధినేత జ‌గ‌న్  ఈ మూడు జిల్లాల్లో కొంద‌రు పార్టీ నేత‌ల‌పై చాలా సీరియ‌స్‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే కీల‌క స్థానాల్లో ఉన్న వారికి సైతం 2019 ఎన్నిక‌ల సాక్షిగా షాక్ ఇవ్వ‌క త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. కడప జిల్లా కంచుకోటను టీడీపీ బద్ధలు కొట్టడంపై ఆగ్రహంగా ఉన్న వైసీపీ అధినేత జగన్ […]