వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు టీడీపీలో అసంతృప్తి సెగ‌లు రేపుతున్నాయి. ఎన్నో యేళ్ల నుంచి పార్టీని న‌మ్ముకుని ఉన్నాం… ఎన్నోసార్లు త్యాగాలు చేశాం…అయినా పార్టీ త‌మ‌కు న్యాయం చేయ‌లేద‌ని వారంతా మండిప‌డుతున్నారు. వారిలో కొంద‌రు త‌మ తీవ్ర అసంతృప్తిని ఓపెన్‌గానే వ్య‌క్త‌ప‌రిస్తే మ‌రికొంద‌రు మాత్రం పార్టీకే గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక సీనియ‌ర్ల‌లోను, ఆశావాహుల్లోను అసంతృప్తి సెగ‌లు రేపుతోంది. తాజాగా అసెంబ్లీ స‌మావేశాల వేళ డిప్యూటీ సీఎం కేఈ.కృష్ణ‌మూర్తి త‌న […]