తెలంగాణ అధికార పార్టీలో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. గత కొన్నాళ్లుగా నేతల మధ్య ఒకరంటే ఒకరికి పడడం లేదనే టాక్ వస్తోంది. ఎవరి ఆధిపత్య ధోరణిని వారు ప్రదర్శిస్తుండడం వల్లే.. ఈ పరిస్థితి ఉత్పన్నమవుతోందని తెలుస్తోంది. అయితే, ఇది మరింత ముదిరితే పరిస్తితి ఏంటనేది ప్రశ్న. తాజాగా జరిగిన ఓ ఘటన.. ఓ మహిళా ఎమ్మెల్యే, ఓ మంత్రిని మీడియాకు ఎక్కేలా చేసింది. పాత ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ […]