చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతున్న భారత్ మహిళ అథ్లెట్స్.. !

టోక్యో ఒలంపిక్స్ 20 20 లో ఈరోజు మన భారతదేశంలో ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా భారత దేశానికి రెండు కాంస్య పతకాలు వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే సింధూ కూడా కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇప్పుడు మరో రెండు కాంస్య పతకాలు వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. ఇక ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ఆదివారం నాడు పీవీ సింధు కాంస్య పతకాన్ని గెలుచుకోగా, భారతదేశ పురుషుల హాకీ జట్టు నుంచి 49 […]