అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మరోసారి పూనకం వచ్చింది! నిన్న సీఎం చంద్రబాబు సమక్షంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సభలో జేసీ.. తనదైన శైలిలో మైకులో విరుచుకుపడ్డాడు. సీఎంగా చంద్రబాబు తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరూ బాగుచేయలేరని అంటూ..నే రైతులను బాబు హయాంలోనే పోలీసులు వేధిస్తున్నారంటూ చురకలంటించారు. దీనికి వాళ్లు సూట్ అని పేరు పెట్టినట్టు చెప్పారు. కొద్దిసేపు.. మా వాడు అంటూ జగన్ ఊసెత్తిన జేసీ.. ఆ తర్వాత తన […]