ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత నిర్మాత ఛార్మి కౌర్ తాజాగా ఓ ఫొటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటోలో టాలీవుడ్ డైరెక్టర్స్ పూరి జగన్నాధ్- క్రిష్- జయం మోహన్ రాజా – హేమంత్ మధుకర్ ఉన్నారు. తాజాగా ముంబైలోని ఒక రెస్టారెంట్ లో ఈ నలుగురు దర్శకులు భేటీ అయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోనే ఛార్మీ షేర్ చేసింది. అంతేకాదు, ఈ దర్శకులు ఏం […]