తమిళనాడులో సీఎం సీటు కోసం జరుగుతున్న యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. రెండు రోజుల కిందటి వరకు ప్రశాంతంగా అంతా జరిగిపోతుందని అనుకున్న పరిస్థితిలో పన్నీర్ పేల్చిన బాంబు రాష్ట్ర అధికారం పక్షంలో మరో వర్దా తుఫానును సృష్టించింది. మొత్తం 134 మంది ఎమ్మెల్యేలున్న అధికార అన్నాడీఎంకేలో అధికారం చేపట్టాలనుకునే వారు కనీసం 117 మంది ఎమ్మెల్యేల మెజారిటీని పొంది ఉండాలి. ఈ నేపథ్యంలో దాదాపు 130 మంది ఎమ్మెల్యేలు తాను గీసిన గీత దాటరని చెప్పిన శశికళ.. […]