సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు ఉండగానే ప్రస్తుతం ఏపీలో బహిరంగ సభల రాజకీయాల వేడి మొదలైనట్టు కనిపిస్తోంది. నిజానికి దీనికి తెరదీసింది మాత్రం.. ఇంకా రాజకీయాల్లో పార్ట్ టైం పాత్రను మాత్రమే పోషిస్తున్న పవన్ కల్యాణ్ అనే చెప్పాలి. రాజకీయాలపై తన దిశ దశ ఎలా ఉండబోతున్నాయో ప్రజలకు సవివరంగా చెప్పేందుకంటూ ఆయన తిరుపతిలో తొలిసారిగా బహిరంగ సభను నిర్వహించారు. ఆ తరువాత కేంద్రం… ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ కాకినాడలో మరో సభ నిర్వహించారు. […]