అగ్రిగోల్డ్ మ్యాట‌ర్‌లో ప‌వ‌న్ క‌న్‌ఫ్యూజ్

ఏపీలో ప్ర‌స్తుతం రాజ‌కీయం అంతా అగ్రిగోల్డ్ వ్య‌వ‌హారం చుట్టూనే తిరుగుతోంది. ఏపీ అసెంబ్లీలో ఈ వ్య‌వ‌హారంపైనే కొద్ది రోజులుగా అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై వార్ జ‌రుగుతోంది. అగ్రిగోల్డ్ మ్యాట‌ర్లో విప‌క్ష వైసీపీ అధికార టీడీపీపై ముప్పేట దాడి చేసింది. మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు కూడా అగ్రిగోల్డ్ భూముల‌ను కొన్నార‌ని వైసీపీ అధినేత జ‌గ‌నే స్వ‌యంగా ఆరోప‌ణ‌లు చేశారు. త‌ర్వాత ఇదే అంశంపై జ‌గ‌న్ స‌వాల్, ప్ర‌త్తిపాటి ప్ర‌తిస‌వాల్‌, చంద్ర‌బాబు జ‌గ‌న్‌కు ఓపెన్ ఛాలెజింగ్ చేసే వ‌ర‌కు మ్యాట‌ర్ […]

కొత్త న్యూస్ ఛానెల్‌..! ” జ‌న‌సేన‌ ” కు ప్ల‌స్సా..మైన‌స్సా..!

ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఏం చేస్తే అదే మీడియాలో వ‌చ్చేది…ప‌వ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం సినిమా హీరో మాత్ర‌మే. ప‌వ‌న్‌కు అన్ని వ‌ర్గాల్లో క్రేజ్ ఉంది. అయితే ప‌వ‌న్ ఇక‌పై పూర్తిస్థాయి పొలిటిక‌ల్ స్టార్‌గా మార‌నున్నాడు.. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ పాలిటిక్స్‌లోకి వ‌స్తే మీడియాలోను అనుకూల మీడియా, వ్య‌తిరేక మీడియా రెండూ ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ రాజ‌కీయంగా ఎదిగేందుకు ప‌వ‌న్‌ కూడా అనుకూల మీడియా ఉండాల్సింద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ ఇప్పుడు […]

ప్ర‌జాక్షేత్రంలోకి జనసేన .. చివ‌రి రోజున ప‌వ‌న్ బ‌హిరంగ స‌భ

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేస్తోన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప్ర‌జాస‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్ర‌జాక్షేత్రంలోకి దూక‌నున్నాడు. ఈ క్ర‌మంలోనే వివిధ జిల్లాల్లో స‌మ‌స్య‌ల‌తో పాటు ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఇప్ప‌టికే నాలుగైదు స‌భ‌లు పెట్టిన ప‌వ‌న్ ఇక ఇప్పుడు సీమలో క‌రువు ప్రాంత‌మైన అనంత‌పురం జిల్లా మీద త‌న ఫోక‌స్ పెట్టాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఇదే జిల్లాలో ఏదో ఒక నియోజ‌క‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తాన‌ని చెప్ప‌డంతో ఈ జిల్లా మీద రోజు రోజుకు […]

ప‌వ‌న్‌కు రామోజీకి గ్యాప్ ఎందుకు..!

ఈనాడు గ్రూఫ్ అధినేత రామోజీరావు పేరు చెపితే తెలియ‌ని తెలుగు వాళ్లు ఉండ‌రు. తెర‌ముందుకు రాకుండానే తెలుగు రాజ‌కీయాల‌ను శాసించే వ్య‌క్తిగా పేరున్న రామోజీని రాజ‌గురువు అని పిలిచేవాళ్ల సంఖ్య కూడా త‌క్కువేం కాదు. తెలుగు రాజ‌కీయాల్లో రామోజీ చ‌క్రం తిప్ప‌డం దాదాపు గ‌త మూడున్న‌ర ద‌శాబ్దాల నుంచే ఉంది. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లో సైతం రామోజీ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ టీడీపీ+బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తుగా స‌పోర్ట్ చేయ‌డంలో కీ రోల్ పోషించార‌న్న వార్త‌లు కూడా […]

ప‌వ‌న్ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గంపై క్లారిటీ..అనంతపురం అయితే కాదు

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ 2019 ఎన్నిక‌ల బ‌రిలో ఉండ‌డం ఫిక్స్ అయ్యింది. ప‌వ‌న్ ఇప్ప‌టికే రెండుమూడుసార్లు జ‌న‌సేన 2019 ఎన్నిక‌ల్లో ఏపీ, తెలంగాణ‌లో పోటీ చేస్తుంద‌ని, తాను రాయ‌ల‌సీమ‌లోని అనంత‌పురం జిల్లా నుంచి పోటీ చేస్తాన‌ని స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఇచ్చారు. దీంతో ఏపీలో 2019 ఎన్నిక‌లు మూడు ముక్కలాట‌ను త‌ల‌పించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక తాను ఎమ్మెల్యేగా అనంత‌పురం జిల్లా నుంచే పోటీ చేస్తాన‌ని చెప్ప‌డంతో రాజకీయంగా ప‌వ‌న్ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గంపై పెద్ద చ‌ర్చ […]

జ‌న‌సేన‌లోకి మెగాస్టార్‌..? ఆ ఇద్ద‌రు మ‌ధ్య‌వ‌ర్తిత్వం..!

ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు టాలీవుడ్‌ను ఓ యేలు యేలుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి 9 యేళ్ల త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో త‌న ఛ‌రిష్మా ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని ఫ్రూవ్ చేసుకున్నాడు. ఇక చిరు త‌మ్ముడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అయితే అన్న ప్ర‌జారాజ్యానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన యువ‌రాజ్యానికి అధ్య‌క్షుడిగా ప‌నిచేసి ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన రాజ‌కీయ పార్టీ స్థాపించాడు. ఆ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ టీడీపీ+బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ఇచ్చాడు. ఇక […]

2019 వార్‌: ఏపీ-తెలంగాణ‌లో రాజకీయాలను శాసిస్తున్న కులాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు ఏర్ప‌డి అప్పుడే మూడేళ్లు గ‌డిచిపోయింది. ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి మ‌ధ్య‌లో జ‌రిగే చిన్నా చిత‌కా ఎల‌క్ష‌న్ల‌తో పాటు 2019 ఎన్నిక‌ల‌పైనే ఉంది. 2019లో ఏపీ, తెలంగాణ‌లో ఏ పార్టీ గెలుస్తుంది ? ఏ పార్టీల మ‌ధ్య ప్ర‌ధానంగా పోరు ఉంటుంది ? అస‌లు ఎవ‌రి బ‌లం ఎంత‌? ఎవ‌రి బ‌ల‌గం ఎంత‌? ఒంట‌రిగా బ‌రిలో నిలిచి ఒకే పార్టీ అధికారం ద‌క్కించుకునే అవ‌కాశం ఉందా ? ఇలా ఎన్నో ప్ర‌శ్న‌లు […]

తెలంగాణలో జనసేన టైం స్టార్ట్ అయ్యిందా!

సినీన‌టుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ ఇటీవ‌లే మూడో వార్షికోత్స‌వం జ‌రుపుకుంది. ప్ర‌శ్నిస్తాన‌ని రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ+బీజేపీ కూట‌మికి త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాడు. ఆ త‌ర్వాత ప‌వ‌న్ ఈ రెండు పార్టీల‌ను ఏపీకి ప్ర‌త్యేక హోదాతో పాటు వివిధ అంశాల‌పై నిల‌దీస్తూ జ‌న‌సేన స్వ‌తంత్య్ర‌త‌ను చాటుతున్నాడు. ఈ క్ర‌మంలోనే పార్టీ పెట్టి మూడు సంవ‌త్స‌రాలు కంప్లీట్ అయిన సంద‌ర్భంగా ప‌వ‌న్ ప‌లు కీల‌క అంశాల‌పై క్లారిటీ ఇచ్చేశాడు. 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన రెండు రాష్ట్రాల్లో […]

మూడేళ్ల జ‌న‌సేన ఇన్న‌ర్ రిపోర్ట్‌

ప్ర‌శ్నించ‌డానికే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని చెప్పాడు ప‌వ‌న్‌!! ఇలా చెప్పి మూడేళ్లు పూర్త‌యింది. అడ‌పాద‌డ‌పా రావ‌డం.. ఆవేశంగా మాట్లాడ‌టం.. కొన్ని స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వ దృష్టికి తీసుకెళ్ల‌డం.. త‌న‌పై విమ‌ర్శ‌లు చేసిన వారికి ఒకేసారి బ‌దులు చెప్ప‌డం.. ఏదైనా సంఘ‌ట‌న జ‌రిగిన‌పుడు ట్విట‌ర్‌లో నాలుగు ముక్క‌లు రాసేయ‌డం.. మిన‌హా ఈ మూడేళ్ల‌లో ప‌వ‌న్ పెద్ద విజ‌యాలు సాధించ‌లేద‌నే చెప్పాలి. పవన్ కు ఉన్న ఫాలోయింగ్ తో ఆయనపై పొలిటికల్ ఎంట్రీపై బాగానే ఆశలు పెట్టుకున్నారు. ప్రజల సమస్యలపై సమరశంఖారావం పూరిస్తారని […]