ప‌వ‌న్ చేసిన ప‌నితో జ‌న‌సేన‌కు బంప‌ర్ ఛాన్స్ మిస్…!

ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలి.. పార్టీని బ‌లోపేతం చేయాల‌నే ల‌క్ష్యంతో ఉన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఒక చ‌క్క‌టి అవ‌కాశాన్ని చేజార్చుకున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అదేంటి? అంటున్నారా? శ‌నివారం విశాఖ విమానాశ్ర‌యం వ‌ద్ద చోటు చేసుకున్న ఘ‌ట‌న నేప‌థ్యంలో జ‌న‌సేన నాయ‌కుల‌ను 78మందిని అరెస్టు చేయ‌డం.. వీరిలో 9 మందిని జైలుకు పంపించ‌డం.. మిగిలివారిని విడిచి పెట్ట‌డం తెలిసిందే. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో.. ప‌వ‌న్‌.. వ్య‌వ‌హ‌రించిన తీరు కొంత వ‌ర‌కు బాగానే ఉంద‌ని.. త‌ర్వాత‌.. […]