ఆ ఫ్యామిలీ ఫ్యూచ‌ర్‌పై జ‌గ‌న్ షాకింగ్ డెసిష‌న్‌

ఈ సారి అధికారం చేజిక్కించుకోవాలంటే గోదావ‌రి జిల్లాల్లో ఎక్కువ సీట్లు సాధించాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్‌ స్ట్రాంగ్‌గా డిసైడ్ అయిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో లోపాల‌ను ఒక్కొక్క‌టిగా స‌రిజేసుకుంటూ.. అభ్య‌ర్థుల ఎంపిక‌లోనూ జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు. కొన్నిచోట్ల అభ్య‌ర్థుల ఎంపిక కూడా కొంత బెడిసికొట్టిన విష‌యం తెలిసిందే! ఇందులో భాగంగానే తూర్పుగోదావ‌రి జిల్లాలో రాజాన‌గ‌రం నుంచి మొద‌లుపెట్టారు. ఇక్క‌డ మాజీ మంత్రి జ‌క్కంపూడి రామ్మోహ‌న్‌రావు కుటుంబానికి మంచి ప‌ట్టు ఉంది. అయితే గ‌త ఎన్నిక‌ల్లో మోహ‌న‌రావు స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మికి టికెట్ […]