రాష్ట్ర విభజన ద్వారా ఏపీలో ఓడిపోయినా.. తెలంగాణలో అధికారంలోకి వస్తాని భావించిన కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాతి పరిణామాలతో ఖంగుతిన్నది. టీఆర్ ఎస్ అధికారంలోకి రావడం, ఆశించిన స్థాయిలో సీట్లను కైవసం చేసుకోకపోవడమే కాకుండా కాంగ్రెస్ నేతలు జంపింగ్లుగా మారరు. ఈ నేపథ్యంలో ఉన్న నేతలు సక్రమంగా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారా? అంటే అది కూడా లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణపై దృష్టి పెట్టిన కాంగ్రెస్.. 2019 నాటికి పార్టీని ప్రక్షాళన చేయడం ద్వారా […]