నటాషా దోషి.. ఈ బ్యూటీ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `జైసింహా` మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయింది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, హరిప్రియతో పాటు నటాషా దోషి కూడా హీరోయిన్ గా నటించింది. ఇందులో బాలయ్యతో కలిసి `అమ్మ కుట్టి` సాంగ్ లో అదరగొట్టింది. ముంబైలో జన్మించిన నటాషా దోషి.. మలయాళంలో కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. జైసింహా తర్వాత `కోతల రాయుడు` […]