గోదావరి జిల్లాలపైనే జగన్ గురి..వైసీపీకి ఆధిక్యం?

గోదావరి జిల్లాలు..రాజకీయంగా ఈ జిల్లాల్లో పట్టు సాధించిన పార్టీకి తిరుగుండదు. ఈ జిల్లాల్లో ఆధిక్యం సాధిస్తే అధికారం దక్కించుకోవడం సులువే. ఎందుకంటే ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు కలిపి మొత్తం 34 సీట్లు ఉంటాయి. తూర్పులో 19, పశ్చిమలో 15 సీట్లు ఉన్నాయి. ఈ 34 సీట్లలో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ అధికారంలోకి రావడం సులువే. 2014లో ఈ జిల్లాల్లో టి‌డి‌పి ఆధిక్యం దక్కించుకుంది. 2019లో వైసీపీ ఆధిక్యం దక్కించుకుంది. 34 సీట్లకు 27 […]

చిరంజీవి మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారా….!

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నారా..? చిరంజీవి కామెంట్ల వెనుకున్న కోణం చూస్తుంటే ఇలాగే అనిపిస్తోందనేది కొందరి అనుమానం. 2014 తర్వాత రాజకీయాలకు చిరంజీవి రామ్ రామ్‌ చెప్పేశారు. సినిమాల్లో మళ్లీ బిజీ అయ్యారు. తమ్ముడు రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉన్నా.. తమ్ముడు రాజకీయంతో తనకేం సంబంధం లేదన్నట్టుగానే చిరంజీవి వ్యవహరించారు. వరుసగా సినిమాలు చేస్తూ… అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇక 2019 తర్వాత పవన్‌ను జగన్‌.. వైసీపీ నేతలు ఎన్నెన్ని మాటలు అంటున్నా సైలెంటుగానే ఉన్నారు చిరు. అంతే […]

చిరు టార్గెట్‌గానే వైసీపీ..నాగబాబు కౌంటర్..పవన్ రెడీ.!

జగన్‌ని గాని, ప్రభుత్వాన్ని గాని విమర్శిస్తే వైసీపీ నేతల ఎదురుదాడి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ప్రజలకు ఎన్నో మంచి పథకాలు ఇస్తూ అండగా ఉంటున్న జగన్ పై విమర్శలు చేస్తే వైసీపీ నేతలు ఊరుకునే పరిస్తితి లేదు. వెంటనే మీడియా సమావేశాలు పెట్టి విరుచుకుపడతారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టారు. ఇక ఎప్పుడు విమర్శలు చేసే చంద్రబాబు, పవన్, లోకేష్‌లని ఏ రేంజ్ లో తిడతారో చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య బి‌జే‌పి అధ్యక్షురాలు […]

పోలవరం రాజకీయం..ఎవరు కరెక్ట్?

ఏపీ జీవనాడి పోలవరం..అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ మరింత నష్టపోకూడదని చెప్పి..కేంద్ర ప్రభుత్వమే పోలవరం కట్టిస్తామని చెప్పింది..అలాగే జాతీయ హోదా ఇచ్చింది. అయితే కేంద్ర పరిధిలో ఉంటే పోలవరం పూర్తి అయ్యేదో ఏమో గాని..దాన్ని కావాలని టి‌డి‌పి హయంలో చంద్రబాబు తామే నిర్మిస్తామని తీసుకున్నారు. 2018లోనే పూర్తి చేస్తామని హడావిడి చేశారు. కానీ అది పూర్తి కాలేదు. ఇక తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సైతం. అడపాదడపా పోలవరం పూర్తి […]

సీమలో ఆధిక్యం మారింది..కానీ వైసీపీదే హవా!

రాయలసీమ అంటే వైసీపీ కంచుకోట..అందులో ఎలాంటి డౌట్ లేదు. అక్కడ ప్రతి జిల్లాలో వైసీపీకి పట్టు ఉంది. ఉమ్మడి కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో వైసీపీకి బలం ఎక్కువే. ఇక గత ఎన్నికల్లో ఈ నాలుగు జిల్లాలు కలిపి 52 సీట్లు ఉంటే వైసీపీ 49 సీట్లు గెలుచుకుంది. టి‌డి‌పికి 3 సీట్లు వచ్చాయి. కడప, కర్నూలు జిల్లాల్లో వైసీపీ స్వీప్ చేయగా, చిత్తూరులో 14 సీట్లకు 13, అనంతలో 14 సీట్లకు 12 సీట్లు […]

కేసీఆర్..జగన్‌ని హైలైట్ చేసింది అందుకేనా?

రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా వ్యూహాలు వేసి సత్తా చాటగల నాయకుల్లో కేసీఆర్ కూడా ఒకరు. ఆయన ఏ సమయంలో ఎలాగైనా మాట్లాడేసి ప్రజలని ఆకర్షించగలరు. ఇక ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరపడటంతో ప్రజలని ఆకట్టుకునేలా కే‌సి‌ఆర్ ముందుకెళుతున్నారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో సుదీర్ఘంగా అసెంబ్లీలో మాట్లాడి..ప్రతిపక్షాలపై విరుచుకుపడి..ఈ 9 ఏళ్లలో తాము తెలంగాణని అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. అన్నీ అంశాలని ఆయన కవర్ చేసుకుంటూ వచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్ విధానాలని ఎండగట్టారు. అలాగే ఏపీలో కాంగ్రెస్ […]

తూర్పు వైసీపీలో పోరు..జగన్ సెట్ చేసేస్తారా?

అధికార వైసీపీలో ఆధిపత్య పోరు తారస్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సీట్ల కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఈ పోరు వల్ల వైసీపీకి డ్యామేజ్ జరిగేలా ఉంది. ఓ వైపు జగన్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడుతున్నారు. కానీ ఇటు వైసీపీ నేతలు ఏమో రచ్చ లేపుతున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆధిపత్య పోరు ఓ రేంజ్ లో నడుస్తుంది. ఈ క్రమంలో జగన్ జిల్లా పర్యటనకు వచ్చి..ఈ రచ్చకు […]

రాజమండ్రికి బాబు-జగన్..వేడెక్కిన గోదావరి రాజకీయం.!

ఎన్నికల సమయం దగ్గరపడటంతో ఏపీలో ప్రధాన పార్టీలు ప్రజలకు చేరువయ్యేలా వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధాన పార్టీల అధినేతలు జనంలోకి వెళుతున్నారు. ఇప్పటికే జగన్, చంద్రబాబు జనంలో తిరుగుతున్నారు. అటు పవన్ మూడో విడత వారాహి యాత్ర మొదలుపెట్టడానికి సిద్ధమయ్యారు. అయితే చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన పేరుతో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు పర్యటిస్తున్నారు. ఇప్పటికే సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని ప్రాజెక్టులని పరిశీలించి..పలు బహిరంగ సభల్లో ప్రసంగించిన బాబు..తాజాగా ఏలూరుకు చేరుకున్నారు. ఇక సోమవారం చింతలపూడి, పట్టిసీమ […]

బాబు-పవన్..ఏమన్నా అండర్‌స్టాండింగ్..ఒకరి తర్వాత ఒకరు.!

పైకి కనబడకుండా టి‌డి‌పి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్..మంచి అండర్‌స్టాండింగ్ తో పనిచేస్తున్నారు. కలవడానికి ఇప్పటికీ మూడుసార్లు కలిశారు..కానీ పొత్తులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అంటే అధికారికంగా పొత్తులు ఫిక్స్ కాలేదు. కాకపోతే అనధికారికంగా బాబు-పవన్ మాత్రం కలిసి పనిచేస్తారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదట జనసేనకు కేటాయించే సీట్లలో టి‌డి‌పికి డమ్మీ ఇంచార్జ్‌లని పెట్టారు. అలాగే జగన్ ప్రభుత్వంపై ఇద్దరు నేతలు ఒకే విధంగా విమర్శలు చేస్తారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది..వారీ […]