ఐవైఆర్ కృష్ణారావు. విభజన తర్వాత ఏపీ ప్రభుత్వానికి తొలి ప్రధాన కార్యదర్శి. దాదాపు రెండున్నరేళ్లపాటు ఆయన ఏపీకి సేవలందించారు. ఆయనంటే అటు ప్రభుత్వంలోనూ, ఇటు మంత్రుల్లోనూ గౌరవం ఉంది. చాలా సీనియర్ అధికారిగా, విచక్షణ ఉన్న అధికారిగా కూడా ఆయనకు మంచి మార్కులు ఉన్నాయి. అందుకే చంద్రబాబు ఆయనను రిటైర్ అయిన తర్వాత కూడా వినియోగించుకోవాలని భావించారు. అంతేకాదు, ఆయన సూచనల మేరకు బ్రాహ్మణ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి దేశ చరిత్రలో ఇప్పటి వరకు లేని కొత్త […]
Tag: iyr krishna rao
బ్రాహ్మణులను వాడేస్తున్న పొలిటికల్ నేతలు!
రాష్ట్రంలో మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వ్యవహారంతో పాలిటిక్స్ అన్నీ ఒక్కసారిగా బ్రాహ్మణుల చుట్టూ చేరిపోయాయి. బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి ఐవైఆర్ను తొలగించడాన్ని తీవ్రస్థాయిలో తప్పుపడుతున్న విపక్షం వైసీపీ.. ఈ విషయానికి కాస్త పొలిటికల్ కలరింగ్ ఇచ్చి బెనిఫిట్ పొందేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. మరోపక్క, చంద్రబాబుపై పీకల్లోతు ఆగ్రహంతో ఉన్న కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా ఇప్పుడు బ్రాహ్మణులను సెంట్రిక్గా తీసుకుని కామెంట్లు చేశారు. 2019లో బ్రాహ్మణులు అంతా ఏకమై బాబుకు […]
పక్కలో బల్లెంపై చంద్రబాబు వేటు
ఈ రోజు ఉదయాన్నే చంద్రబాబు ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్పై వేటు వేశారు. ఐవైఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న వార్తలు గత రెండు రోజులుగా మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తోన్న వార్తలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు చంద్రబాబు, టీడీపీనే టార్గెట్ చేసే పోస్టులను ఆయన పెడుతూ పెద్ద సీతయ్యగా మారారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయాన్నే ఆయనపై వేటు వేసిన చంద్రబాబు ఏపీ […]