టోక్యో ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు ఇండియాకు మరో మెడల్ సాధించి.. చరిత్ర సృష్టించింది. ఇవాళ జరిగిన మ్యాచ్లో జర్మనీపై 5-4తో విజయం సాధించి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. తాజా విషయంతో.. 41 ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్లో పతకం అందుకున్నట్టు అయింది. ఇక తొలి నుంచి హోరాహోరీగా జరిగిన ఈ పోరులో.. భారత డిఫెన్స్ ఆటగాళ్లు అద్భుత ఆట తీరుతో జర్మనీ ఆటగాళ్లను చిత్తు చేశారు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో సమర్ […]