ఆర్ఎస్ఎస్ ఎంట్రీతో మారిన ముంబై పొలిటికల్ సీన్

మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో పొలిటిక‌ల్ సీన్ మారుతోంది! మ‌ళ్లీ పాత రోజులు తెర‌మీద‌కి వ‌స్తున్నాయి. బీజేపీ, శివ‌సేన‌లు క‌లిసి పాలించేందుకు రెడీ అవుతున్నాయి. ఇటీవ‌ల మూడు రోజుల కింద‌ట ముంబై మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు వెలువ‌డ్డాయి. ఈ ఫ‌లితాల్లో బీజేపీ స‌త్తా చాటినా.. శివ‌సేన కూడా బీజేపీకి గ‌ట్టి పోటీగానే నిలిచింది. ఈ నేప‌థ్యంలో ఈ రెండు పార్టీల్లో దేనికీ మేయ‌ర్ పీఠం ద‌క్కించుకునేంత మెజారిటీ రాకపోవడంతో ఇప్పుడు మళ్లీ పాతమిత్రులు కల‌వాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. […]